SPECIAL STORIES Browse All

SPECIAL STORIES

( కె.రవి కుమార్, ప్రత్యేక ప్రతినిధి) పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండల కేంద్రమైన పాలకోడేరు గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 8వ వార్డు రాజు కాలువ గట్టు ఏరియా కాలువ గట్టు సమీపంలో నివశిస్తున్న పేదల ఇళ్ళను పీకేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామ...

VIDEOS Browse All

VIDEOS

ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణం రాజు పుట్టిన రోజు సందర్భం గా ఈ రోజు భీమవరం ఓల్డేజ్ హోమ్ లో భోజనాలు ఏర్పాటు చేసేరు.. వృద్దులకు చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేసేరు...

POLITICS Browse All

POLITICS

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 1.56 కోట్ల మందికి పైగా దిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది...

CINEMA Browse All

CINEMA

ప‌రిశ్ర‌మ‌ లోప‌లి వ్య‌క్తి, బ‌య‌టి వ్య‌క్తి అంటూ ఇన్న‌ర్ పాలిటిక్స్ పై చాలా చ‌ర్చ సాగుతోంది. ఔట్ సైడ‌ర్స్ కి అవ‌కాశాలు రానివ్వ‌కుండా కొంద‌రు గ్రూపులుగా ఏర్ప‌డి బాలీవుడ్ లో రాజ‌కీయాలు చేస్తుంటారని చాలా మంది వాపోయిన సంద‌ర్భాలున్నాయి. అయితే తాను ప‌రిశ్ర‌మ‌లో ఒంట‌రి పోరాటం చేసానని అన్నారు న‌టి తారా...

CRIME Browse All

CRIME

బెంగళూరు (మల్లేశ్వరం), : స్నేహితురాలికి రూ.3 కోట్లతో నిర్మించిన ఇల్లు, బహుమతిగారూ.22 లక్షల అక్వేరియం.. ప్రేమంటే వీడిదే రా..! అనిపించే ఖర్చులే ఇవన్నీ. కానీ ఇదంతా చేసింది దొంగ అనీ.. చోరీ చేసిన సొమ్ముతో ఈ ఘనకార్యాలు చేశాడని తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఓ దొంగతనం కేసులో నిందితుణ్ని...

RTI Browse All

RTI

ప్రారంభం: సమాచార హక్కు చట్టం 2005లో భారతదేశంలో అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, కార్యకలాపాల గురించి తెలుసుకునే హక్కును కల్పించింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను, బాధ్యతాయుతతను పెంచడానికి ఉపయోగపడే గొప్ప సాధనంగా నిలిచింది. చట్టం వెనుక ఉన్న నేపథ్యం: భారత...

Recently Added